Randeep Singh Surjewala on Prashant Kishor:కాంగ్రెస్ లోకి పీకే ..హస్తినలో చర్చ| ABP Desam

ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ లో చేరే అంశంపై ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా మాట్లాడారు. సోనియా, రాహుల్ ముందుకు పీకే అంశం వచ్చిందన్న రణ్ దీప్....పీకే పార్టీలో చేరే నిర్ణయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola