PM Modi Shramdaan : Nashik Kalaram Mandir మొత్తం శుభ్రం చేసిన ప్రధాని మోదీ | ABP Desam
ABP Desam
Updated at:
12 Jan 2024 05:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅయోధ్యలో మరికొద్దిరోజుల్లో శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ జరుపుకోనున్న ఈ టైమ్ లో దేశం మొత్తం రామనామంతో మారుమోగిపోతోంది. ఇలాంటి సమయంలో ఆ ఆధ్యాత్మికతను మరింత ముందుకు తీసుకువెళ్లేలా ఏకంగా ప్రధాని మోదీనే నడుం బిగించారు. నాసిక్ లో పర్యటించిన ప్రధానమంత్రి..అక్కడే ఉన్న కాలారాముడి మందిరాన్ని పరిశుభ్రం చేశారు.