Modi Meet: మీరంతా విజేతలే.. యువతలో స్ఫూర్తిని నింపారు.. ఒలింపిక్స్‌కు వెళ్లిన ఆటగాళ్లతో ప్రధాని మోదీ

టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఆటగాళ్లకి ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 16న ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా వాళ్లతో ముచ్చటించారు. ఒలింపిక్స్‌ వరకు వెళ్లడమే గొప్ప విజయమని జయాపజయాలను పట్టించుకోవద్దని... పది మందిలో స్ఫూర్తిని నింపారని అభిప్రాయపడ్డారు.  అటగాళ్లందరినీ పేరుపేరున పలకరించిన ప్రధాని... వారు ఎదుర్కొన్న సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. అందరితోనూ ఆత్మీయంగా మాట్లాడారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola