PM Modi Ayodhya Ram Mandir | కార్మికులపై ప్రధాని మోదీ పూల వర్షం | ABP Desam

PM Modi Ayodhya Ram Mandir :ఇది ప్రధాని మోదీ అంటే...! ప్రాణ ప్రతిష్ఠ చేసి వెళ్లిపోవడం కాదు.. ఆ దివ్య మందిర నిర్మాణంలో పాలు పంచుకున్న వారిపై పూలు చల్లారు. ఆలయ నిర్మాణంలో కీలకంగా పని చేసిన ఉద్యోగులు, అధికారులపై పూలు చల్లి.. దేశ ప్రజల తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola