No Free Movement between India and Myanmar : స్వేచ్ఛాయుత రాకపోకల విధానం రద్దు చేసిన కేంద్రం
సరిహద్దు పంచుకునే దేశాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న భారత్(India) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సరిహద్దు దేశం మయన్మార్(Myanmar) తో ఇప్పటివరకూ స్వేఛ్చాయుత రాకపోకల విధానం(FRM) పాటిస్తున్న భారత్ ఇప్పుడు ఆ నిర్ణయాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.