Bharat Ratna For PV Narasimharao : మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న | ABP Desam

Continues below advertisement

దేశం గర్వించదగ్గ ముగ్గురు వ్యక్తులను కేంద్రప్రభుత్వం భారతరత్నతో గౌరవించింది. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌధురి చరణ్ సింగ్, ప్రఖ్యాత వ్యవసాయశాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ లకు మరణానంతర భారత రత్న పురస్కారాన్ని ప్రకటించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram