NITI Aayog Governing Council Meeting : ఢిల్లీ ప్రధాని మోదీ నేతృత్వంలో నీతి ఆయోగ్ సమావేశం | ABP Desam

Continues below advertisement

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది.నీతి అయోగ్ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌లు, కేంద్ర పాలిత ప్రాంతాల నేతలు, కేంద్ర మంత్రులు సభ్యులుగా ఉంటారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram