CDS BIPIN RAWAT: సీడీఎస్ బిపిన్ రావత్ కు పార్లమెంట్ సంతాపం_UPDATES
ABP Desam
Updated at:
09 Dec 2021 05:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణంపై నేటి సభలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. బుధవారం హెలికాప్టర్ ప్రమాదం జరిగిందని, ఆ విషాదకర ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది ఆర్మీ ఉన్నతాధికారులు మరణించారని చెప్పారు. ఈ మిలిటరీ హెలికాప్టర్ ప్రమాదంపై భారత వైమానిక దళం మూడంచెల విచారణకు ఆదేశించిందని రాజ్ నాథ్ తెలిపారు. ఎయిర్ మార్షల్ మానవేంద్ర సింగ్ ఈ విచారణకు నేత్రుత్వం వహిస్తున్నారని తెలిపారు.