Meals at Bathroom : ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ కబడ్డీ టోర్నీలో దారుణ ఘటన | ABP Desam
ABP Desam
Updated at:
20 Sep 2022 04:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ భీమ్ రావ్ అంబేడ్కర్ స్టేడియంలో ఓ దారుణ ఘటన జరిగింది. అక్కడ జరుగుతున్న మూడు రోజుల అండర్ 17 కబడ్డీ టోర్నీలకు ఆటగాళ్లకు బాత్రూంలో భోజనాలను ఒడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.