Meals at Bathroom : ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ కబడ్డీ టోర్నీలో దారుణ ఘటన | ABP Desam

ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ భీమ్ రావ్ అంబేడ్కర్ స్టేడియంలో ఓ దారుణ ఘటన జరిగింది. అక్కడ జరుగుతున్న మూడు రోజుల అండర్ 17 కబడ్డీ టోర్నీలకు ఆటగాళ్లకు బాత్రూంలో భోజనాలను ఒడ్డించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola