Breaking News | MP Raghu Rama Krishnam Raju| రఘురామ కృష్ణంరాజుకు సీఐడీ నోటీసులు | YSRCP | ABP Desam
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకి ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఇంతకాలం కోర్టుల ద్వారా..విచారణ వాయిదా వేసుకుంటూ వస్తున్న ఆయనను..విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని దిల్ కుషా గెస్ట్ హౌస్ లో విచారణకు రావాలాని ఆదేశించారు. ఐతే.. దీనిపై రఘు రామ కృష్ణరాజు ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే... విచారణకు హాజరైతే తనను అరెస్ట్ చేస్తారేమో అనే అనుమానాలు RRRకు ఉన్నాయి. దీంతో...వైసీపీ రెబల్ ఎంపీ విచారణకు వెళ్తారా..? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.