Maoists Attack : పోలీసుల వాహనంపై 50కిలోల మందుపాతరతో దాడి | ABP Desam
ABP Desam
Updated at:
26 Apr 2023 08:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఛత్తీస్గఢ్లోని దంతెవాడలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. తమ ఉనికిని చాటుకునేందుకు మందుపాతరలతో దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 13మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.