Maoists Attack : పోలీసుల వాహనంపై 50కిలోల మందుపాతరతో దాడి | ABP Desam
ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. తమ ఉనికిని చాటుకునేందుకు మందుపాతరలతో దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 13మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో మావోయిస్టులు దారుణానికి ఒడిగట్టారు. తమ ఉనికిని చాటుకునేందుకు మందుపాతరలతో దాడి చేశారు. ఈ దాడిలో మొత్తం 13మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.