Karnataka’s First Floating Bridge: మాల్పె బీచ్ లో తొలి ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభం | ABP Desam

Continues below advertisement

Karnataka లోనే మొదటి Floating Bridge ప్రారంభమైంది. Udupi MLA Raghupathi Bhat.... Malpe Beach లో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను ప్రారంభించారు. కనీసం 20 నుంచి 25 మంది లైఫ్ గార్డ్స్ ను ఏర్పాటు చేయాలని బ్రిడ్జి మేనేజర్స్ కు సూచించామన్నారు. బ్రిడ్జి పైకి వచ్చేవాళ్లందరూ లైఫ్ జాకెట్స్ వేసుకునేలా చూడాలన్నారు. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి వల్ల బీచ్ వద్ద టూరిజం పెరుగుతుందని ఆయన అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram