Kanimozhi Speech in Loksabha : లోక్ సభలో మరోసారి హిందీ వర్సెస్ తమిళ గొడవ | ABP Desam

Continues below advertisement

లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ సందర్భంగా మరోసారి హిందీ వర్సెస్ తమిళ్ గొడవ నడిచింది. మహిళాబిల్లుపై డీఎంకే అభిప్రాయం చెప్పేందుకు ఆ పార్టీ ఎంపీ కనిమొళి లేచి నిలబడగానే బీజేపీ ఎంపీలు ఆందోళన చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram