Haldwani news : ఉత్తరాఖండ్ లోని హల్ద్వానీలో హింసాత్మక ఘటన..ఇద్దరు మృతి | ABP Desam

ఉత్తరాఖండ్‌(Uttarakhand) లో హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయి. హల్ద్వానీ(Haldwani) ప్రాంతంలో గురువారం రాత్రి పదుల సంఖ్యలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా ఇద్దరు మృతి చెందారు. పరస్పర దాడుల్లో 250మందికి పైగా గాయపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola