Electricity Prices Hike in Karnataka | కరెంట్ ఛార్జీలు పెంచిన కాంగ్రెస్ సర్కార్ | ABP Desam

కర్ణాటకలో కరెంట్ ఛార్జీలు పెరగబోతున్నాయి. ఎన్నికల ముందు ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కరెంట్ ఛార్జీలు పెంచుతు నిర్ణయం తీసుకోవడం షాకింగ్ కు గురి చేస్తోంది

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola