Congress President పదవికి పోలింగ్ నేడే | Mallikarjun Kharge vs Shashi Tharoor | ABP Desam

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నేడు పోలింగ్ జరగనుంది. బరిలో కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లిఖార్జున ఖర్గే, శశి థరూర్ నిలిచారు. బ్యాలెట్ పేపర్ పైన ఈ ఇద్దరి పేర్లు ఉండనుండగా..వారి పేర్ల ముందు ఎవరు అధ్యక్షుడిగా ఉండాలనుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ సభ్యులు టిక్ చేయాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల కు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకూ సాగుతుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola