CM KCR and CM Jagan Delhi Tour: ఢిల్లీలో పర్యటనలో సీఎం జగన్, సీఎం కేసీఆర్| ABP Desam
CM Jagan, CM KCR ఇద్దరూ Delhi Tour లో ఉన్నారు. CM KCR ఇప్పటికే ఢిల్లీ చేరుకోగా తొలుత వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. తర్వాత ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రులు, ప్రధాని మోదీతో భేటీ కోసం చూస్తున్నారు. CM Jagan కొత్త జిల్లాల ఏర్పాటుపై వివరాలు అందించేందుకు ప్రధాని మోదీతో భేటీ కోసం చూస్తున్నారు. రాష్ట్రానికి నిధులు, విభజన హామీలపై మాట్లాడే అవకాశం ఉంది.