Bharath Jodo Yatra | Rahul Gandhi తో కాంగ్రేసేతర వ్యక్తులు కూడా పాల్గొంటున్నారు | DNN | ABP Desam

భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న నేతలు, కార్యకర్తలు పాల్గొంటున్నారు. యాత్రలో కాంగ్రేసేతర వ్యక్తులు కూడా పాల్గొనటం విశేషం. రాహుల్ గాంధీకి సపోర్ట్ కోసం పాల్గొంటున్నారు యువతరం. రాహుల్ తో పాటు పాల్గొన్న యాత్రికులు ఏమంటున్నారో వారి మాటల్లోనే..

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola