Bharat Ratna For MS Swaminathan : హరిత విప్లవ పితాహమడికి దేశ అత్యున్నత గౌరవం | ABP Desam

98సంవత్సరాల వయస్సులో గతేడాది చెన్నైలో కన్నుమూసిన హరిత విప్లవ పితామహుడు MS స్వామినాథన్(MS Swaminathan) కు మరణానంతరం భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆయన దేశానికి అందించిన సేవలకు సరైన గుర్తింపు, గౌరవాన్ని అందించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola