Bharat Ratna For MS Swaminathan : హరిత విప్లవ పితాహమడికి దేశ అత్యున్నత గౌరవం | ABP Desam
ABP Desam
Updated at:
09 Feb 2024 02:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App98సంవత్సరాల వయస్సులో గతేడాది చెన్నైలో కన్నుమూసిన హరిత విప్లవ పితామహుడు MS స్వామినాథన్(MS Swaminathan) కు మరణానంతరం భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆయన దేశానికి అందించిన సేవలకు సరైన గుర్తింపు, గౌరవాన్ని అందించింది.