6.3 Magnitude Earthquake | నేపాల్ లో భూకంపం-ఢిల్లీ, పరిసర ప్రాతాల్లో ప్రకంపనలు | ABP Desam

నేపాల్ లో ఇవాళ ఉదయం 1:57 నిమిషాలకు భూకంపం ఏర్పడింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో చోటు చేసుకున్న ఈ భూకంపం ప్రభావం భారత్ పైనా కనిపించింది. జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్ లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో అప్రమత్తమై ప్రజలు తమ ఇళ్ళ నుండి ఒక్కసారిగా రోడ్లపైకి పరుగులు తీశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola