Guntur : పిడుగురాళ్ల లో చిన్నారులను పోలీస్ స్టేషన్ లో ఉంచిన పోలీసులు | ABP Desam
Continues below advertisement
చిన్నారులు తెలియక తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లో నిర్బందిస్తారా అని మైనార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసారు.పిడుగురాళ్ల మండలం జానపాడులో ప్లెక్సీలు చించారని ఎనిమిది, తొమ్మిది సంవత్సరాల చిన్నారులను ఉదయం నుంచి సాయత్రం వరకు స్టేషన్లో ఉంచడాన్ని తప్పుపడుతున్నారు.
Continues below advertisement