Gudivada Fight| TDP Vs YSRCP | గుడివాడలో టీడీపీ-వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ ABP Desam

గుడివాడలో ఆదివారం రాత్రి  టీడీపీ- వైసీపీ కార్యకర్తల మధ్య పెద్ద వాగ్వాదం నెలకొంది.  గుడివాడ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చంపేస్తామని వైసీపీ నేత మెరుగుమాల కాళీ ఫోన్ చేసి బెదిరించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola