Firing On Owaisi : ఉత్తర్ప్రదేశ్ మీరట్ లో ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొని దిల్లీ వెళ్తున్న సమయంలో ఘటన
ABP Desam
Updated at:
03 Feb 2022 07:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎమ్ఐఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వాహనంపై దాడి జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై కాల్పులు జరిపారు. ఛజర్సీ టోల్ ప్లాజా వద్ద ఆయన కారుపై 3-4 రౌండ్లు బుల్లెట్లు పేల్చినట్లు సమాచారం.ఉత్తర్ప్రదేశ్ మేరట్లో ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొని దిల్లీ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.