Eetala Rajendar: కొమురవెల్లి మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే
కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు