చెరువు లో ఇరుక్కున్న బాలురను రక్షించిన దుండిగల్ మునిసిపల్ సిబ్బంది..

Continues below advertisement

మేడ్చల్ జిల్లా బహదూర్ పల్లి బొబాఖాన్ చెరువు మధ్య లో ముగ్గురు చిన్నారులు సరదాగా నాటు పడవలో ఎక్కి బయటకు వచ్చేందుకు వీలు కాక అరుపులు వేయటంతో అదే సమయంలో స్దానికుడు శ్రీకాంత్ యాదవ్ దుండిగల్ మునిసిపల్ సిబ్బంది కి సమాచారం ఇచ్చారు.వెంటనే స్పందించిన శానిటేషన్ సిబ్బంది బాబు మరియు శ్రీ కాంత్ చెరువు వద్దకు వెళ్ళి పిల్లలను రక్షించి వారి తల్లిదండ్రులు కు సురక్షితంగా అప్పగించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola