Daggubati Purandeshwari on cm Jagan | ఆంధ్రప్రదేశ్ కు అమరావతి ఒక్కటే ఏకైక రాజధాని | ABP Desam

వికేంద్రీకరణ సాధ్యం కాదని మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందీశ్వరి అన్నారు. రోడ్లు వేయలేని వారు,పరిశ్రమలు ఏర్పాటు చేయలేని వారు వికేంద్రీకరణ ఎలా సాధిస్తారని  ఆమె ప్రశ్నించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola