Chittoor Paddy : చిత్తూరులోని ఓ బండపై వరి ధాన్యంలో మంటలు... క్వారీ యజమానిపై రైతుల అనుమానం
ABP Desam
Updated at:
26 Dec 2021 03:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిత్తూరు జిల్లా కంటేపల్లి గ్రామ సమీపంలోని ఓ బండపై ఉన్న వరి ధాన్యంపై గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించారు. దీంతో వరి ధాన్యమంతా అగ్నికి ఆహుతైంది. తమ వరిధాన్యమంగా మంటల్లో కాలిపోయిందంటూ... క్వారీ యజమాని మల్లెల పవన్ కుమార్ పై రైతులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.