Chandra Babu Naidu: ఈ స్థాయిలో మహిళా రైతులు ఉద్యమించిన చరిత్ర దేశంలో లేదు
ABP Desam
Updated at:
17 Dec 2021 11:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుపతిలో అమరావతి జేఏసీ నిర్వహించిన మహోద్యమ సభలో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అమరావతి రైతుల ఉద్యమాన్ని కొనియాడాయారు. ఈ స్థాయిలో మహిళా రైతులు ఉద్యమించిన చరిత్ర దేశంలో లేదన్న ఆయన....చరిత్ర అంటూ రాస్తే అమరావతి ఉద్యమం అందులో ఉంటుందన్నారు.