Chandra Babu Naidu: అమరావతి పైన కుల ముద్ర ఏంటి..జేఏసీ శివారెడ్డిది ఏకులం?
ABP Desam
Updated at:
17 Dec 2021 11:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుపతిలో అమరావతి జేఏసీ నిర్వహించిన మహోద్యమసభలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధానిగా అమరావతిని జగన్ ఒప్పుకున్నారన్న చంద్రబాబు...ఆ తర్వాత మూడు రాజధానులంటూ అమరావతిపై మడమ తిప్పారన్నారు.