Breaking News | Cable Bridge Collapses in Gujarat | ప్రజలు నడుస్తుండగానే కూప్పకూలిన బ్రిడ్జి | ABP
ABP Desam
Updated at:
30 Oct 2022 08:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగుజరాత్ లోని మోర్బీలో ఘోర ప్రమాదం జరిగింది. ఛఠ్ పూజ సందర్భంగా భక్తులు మచ్చూ నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జిపై నడుస్తుండగా.. ఆ బ్రిడ్జి ఒక్కసారిగా కూప్పకూలిపోయింది. ఆ సమయంలో సుమారు 400 నుంచి 500 మంది భక్తులు బ్రిడ్జిపై ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో.. పదుల సంఖ్యలో గాయాలయ్యాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.