Botsa Satyanarayana Comments on Amravati | మూడు రాజధానులే మా అభిమతం అంటున్న వైసీపీ నేతలు | ABP Desam
తాము కన్నెర్ర చేస్తే యాత్రలు ఆగిపోతాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్ చేశారు. అయితే, ప్రజాస్వామ్యంలో అది పద్ధతి కాదని తెలిపారు. విశాఖలో జరిగిన వికేంద్రికరణ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్సి బొత్స సత్యనారాయణతో పాటు ఇతర ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా.. విశాఖ పరిపాలనా రాజధాని అయితే నష్టమేంటని బొత్స ప్రశ్నించారు.