Botsa Satyanarayana : Minister Fires on opposition | ABP Desam
AP Assembly లో జరిగిన పరిణామాలపై మున్సిపల్ శాఖ మంత్రి Botsa Satyanarayana మాట్లాడుతూ, చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పినా, ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. జంగారెడ్డిగూడెం పై కూడా ప్రభుత్వం సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉందన్నారు బొత్స.