Balakrishna Visits Hindupuram |ముంపు ప్రాంతాల వారికి అండగా ఉంటామన్నబాలకృష్ణ |ABP Desam

ఇటీవల కురుస్తున్న భారీ వర్షలతో హిందూపురం వరద ముంపు గురైంది. నాలుగైదు రోజులుగా ప్రజలు వరద నీటితో ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలోనే.. హిందూపురం ముంపు ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటించారు. చౌడేశ్వరి కాలనీ, శాంతినగర్, ఆర్టీసీ కాలనీ, త్యాగరాజు నగర్ లను పరిశీలించారు. ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. బాధితుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని బాలకృష్ణ హామీ ఇచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola