Assaduddin Owaisi:షమీ ఒక్కడే-మ్యాచ్ ఆడాడా మిగతా పదకొండు మంది ఏమయ్యారు?
ABP Desam
Updated at:
25 Oct 2021 05:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీట్వంటీ వరల్డ్ కప్ లో ఇండియా పై పాకిస్థాన్ ఘనవిజయం సాధించింది. ఈ తరుణంలోనే బౌలర్ మహమ్మద్ షమీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. షమీ విఫలమైన ఓవర్ నే ఓటమికి సాకుగా చూపించటాన్ని ఎంఐఎం అధినేత, హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. జట్టులో పదకొండు ఆటగాళ్లు ఉండగా కేవలం ఎందుకు మహమ్మద్ షమీనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.