Ashwini Vaishnaw | Odisha Train Accidentకి గల అసలు కారణం చెప్పిన రైల్వేశాఖ మంత్రి | ABP Desam
ABP Desam
Updated at:
04 Jun 2023 11:51 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఒడిశా ఘోర రైలు ప్రమాదానికి కారణం తెలిసిందని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ లో మార్పు కారమణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. దీనికి కవచ్ తో సంబంధం లేదన్నారు.