Gudivada Amarnath on Odisha Train Accident | ఏపీ ప్రయాణికులకు సర్కార్ భరోసా | ABP Desam

ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల్ని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. ఏపీకి చెందిన ప్రయాణికుల వివరాలు తెలుసుకుని వారి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola