Asaduddin Owaisi On Ind vs Pak T20 WC 2022: పాక్ తో మ్యాచ్ పై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు | ABP Desam

వరల్డ్ కప్ లో ఇండియా -పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా... MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌లో ఆడేందుకు భారత జట్టును పంపకూడదని నిర్ణయించుకున్నప్పుడు ఆస్ట్రేలియాలో పాకిస్థాన్‌తో క్రికెట్ ఎందుకు ఆడుతోందని ప్రశ్నించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola