AP High Court|జగన్ సర్కార్ కు షాక్.. జీవో నెం-1పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు | ABP

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలు చేయకుండా తెచ్చిన జీవో నెంబర్-1ను జనవరి 23వరకు సస్పెండ్ చేస్తున్నట్లు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. జీవో నెం.1 నిబంధనలకు విరుద్ధంగా ఉందని .. కౌంటర్ దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola