Nara Chandrababu Naidu Sankranthi : నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలకు టీడీపీ అధినేత | ABP Desam

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మూడేళ్ల తర్వాత నారావారి పల్లెలో సంక్రాంతి పండుగ చేసుకోనున్నారు. అమరావతి రైతులకు మద్దతుగా మొదటి ఏడాది. కరోనా కారణంగా గడచిన రెండేళ్లుగా హైదరాబాద్, అమరావతిలోనే చంద్రబాబు సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola