AP DGP Rajendranath Reddy : శాంతిభద్రతల విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదన్న డీజీపీ | ABP Desam

రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనం కేసుకు సంబంధించి ప్రాథమిక విచారణలో లభ్యమైన ఆధారాలను బట్టి ముందుకెళ్తున్నామని, వాస్తవాలు విచారణలో బయటపడతాయని పేర్కొన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola