AP CS Sameer Sharma| అస్వస్థతకు గురైన సీఎస్ సమీర్ శర్మ.. ఆసుపత్రికి తరలింపు |ABP Desam
ఆంధ్రప్రదేశ్ సీఎస్ సమీర్ శర్మ అస్వస్థతకు గురయ్యారు. సీఎం జగన్ ఆధ్యర్వంలో సచివాలంయలో బ్యాంకర్ల సమావేశం జరగుతున్న సమయంలో సీఎస్ ఒక్కసారి కుప్పకూలారు. దీంతో.. వెంటనే ఆయన్ను మణిపాల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.