AP CS Sameer Sharma| అస్వస్థతకు గురైన సీఎస్ సమీర్ శర్మ.. ఆసుపత్రికి తరలింపు |ABP Desam
Continues below advertisement
ఆంధ్రప్రదేశ్ సీఎస్ సమీర్ శర్మ అస్వస్థతకు గురయ్యారు. సీఎం జగన్ ఆధ్యర్వంలో సచివాలంయలో బ్యాంకర్ల సమావేశం జరగుతున్న సమయంలో సీఎస్ ఒక్కసారి కుప్పకూలారు. దీంతో.. వెంటనే ఆయన్ను మణిపాల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement