Andhra train mishap: 5 Killed As Train Runs Over Them In Andhra’s Srikakulam| ABP Desam
ABP Desam
Updated at:
12 Apr 2022 08:50 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశ్రీకాకుళం జిల్లా సిగడాం, విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలాల మధ్య బాతువ సమీ పంలో సోమవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఐదుగురు ప్రయాణికులను ఢీకొట్టడంతో అక్కడి కక్కడే దుర్మరణం చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.