నరసరావుపేట పట్టణంలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ లో ఎమ్మెల్యే అంబటి
Continues below advertisement
నరసరావుపేటలో వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు..ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి,అంబటి రాంబాబు పాల్గోన్నారు.రంగా హత్య చేయించింది,మాజీ స్సీకర్ కోడెల శివప్రసాదరావు అని అంబటి అన్నారు..
Continues below advertisement