Amaravati Padayatra| పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను నిలిపివేసిన అమరావతి రైతులు | ABP DESAM

పాదయాత్రను తాత్కాలికంగా ఆపేస్తున్నట్లు... అమరావతి రైతులు ప్రకటించారు. శాంతియుతంగా జరుగుతన్న పాదయాత్రపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతలు, పోలీసులు చేస్తున్న దుర్మార్గం పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని రైతులు చెబుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola