Ainavolu Temple Brahmotsavalu: వైభవంగా ప్రారంభమైన శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు
వరంగల్ జిల్లాలోని ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగా వైభవంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు జాతర కొనసాగనుంది. మల్లన్నస్వామికి భక్తులు ప్రత్యేకంగా బోనాలు సమర్పిస్తున్నారు. 15 లక్షల మంది హాజరవుతారన్న అంచనాతో ఆలయ సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల విశిష్టత గురించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ నవీన్ నాగిళ్ల అందిస్తారు.