Accident Near Kuppam : ముగ్గురు మహిళలతో పాటు బస్సు డ్రైవర్ దుర్మరణం| ABP Desam
కుప్పం సరిహద్దు ప్రాంతం, తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.మినీ బస్సు లారీని ఢీ కొట్టడం తో ముగ్గురు మహిళలతో పాటు బస్సు డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు. 15 మందికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆంబూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.