Sakshi Malik Bhajrang Poonia Rejoin As OSD Railways: వార్తలపై స్పష్టతనిచ్చిన సాక్షి
దిల్లీలో ఆందోళన చేస్తున్న రెజ్లర్లు సాక్షి మాలిక్, భజరంగ్ పూనియా... రైల్వేస్ లో ఓఎస్డీలుగా రీజాయిన్ అయ్యారు. అంతమాత్రాన ఆందోళన నుంచి తప్పుకున్నట్టు కాదని, అది కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
Tags :
Jantar Mantar Telugu News ABP Desam Delhi Wrestlers Protest Wrestlers Sakshi Malik Bhajrang Punia