Rag Picker To Visit Ayodhya Ram Mandir: ఛత్తీస్ గఢ్ లో చెత్త ఏరుకునే మహిళను అయోధ్యకు ప్రత్యేకంగా ఎందుకు ఆహ్వానించారు..?
ABP Desam
Updated at:
16 Jan 2024 10:00 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఛత్తీస్ గఢ్ లోని రాజిమ్ అనే ఓ చిన్న పట్టణంలో ఉండే ఈమె పేరు బిహులాబాయ్. చెత్త ఏరుకుని వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. అయోధ్య రామమందిరాన్ని సందర్శించాలని ఇప్పుడు ఈమెకు విశ్వహిందూ పరిషత్ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. దానికి ఓ కారణం కూడా ఉంది.