PM Modi With CMs: ముఖ్యమంత్రుల సమావేశంలో మాట్లాడిన ప్రధాని మోదీ|ABP Desam | ABP Desam

PM Modi దేశంలో కరోనా తాజా పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా నాలుగోవేవ్ వచ్చే అవకాశం ఉందన్న ప్రధాని మోదీ...కరోనా పై అలసత్వం కాకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola