150 రోజుల యాత్రతో అయినా కాంగ్రెస్ గాడిన పడుతుందా?
కాంగ్రెస్ ఎంపీ, అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. మరికొన్ని రోజుల్లో ఇది ఆంధ్రప్రదేశ్ లోకి కూడా ప్రవేశించబోతోంది.
కాంగ్రెస్ ఎంపీ, అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. మరికొన్ని రోజుల్లో ఇది ఆంధ్రప్రదేశ్ లోకి కూడా ప్రవేశించబోతోంది.